హీరో మోటో కార్ప్ కంపెనీ సోమవారం రూ.1.20 లక్షలు విలువైన హీరో డెస్టినీ వాహనాన్ని సోమవారం టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి పూజలు నిర్వహించి ఆ సంస్థ ప్రతినిధి శ్రీ నవజ్యోత్ శంకర్ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు తాళాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఐ శ్రీ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
No comments :
Write comments