మల్టీ పర్పస్ క్లీనింగ్ కు ఉపయోగించే రూ.25 లక్షలు విలువైన రైడ్ ఆన్ స్వీపిర్ మెషిన్ మంగళవారం టీటీడీకి విరాళంగా అందింది. అధునాతన జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ మెషిన్ బ్యాటరీ తో పని చేస్తుంది.
శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి రోస్సరి ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన ప్రతినిధులు మెషిన్ ను అందజేశారు.
No comments :
Write comments