Featured Post

GARUDA PANCHAMI OBSERVED

On the auspicious occasion of Garuda Panchami, Sri Malayappa Swamy,  took a celestial procession on His favourite Garuda Vahana, along the f...

18.8.26

GARUDA PANCHAMI OBSERVED




On the auspicious occasion of Garuda Panchami, Sri Malayappa Swamy,  took a celestial procession on His favourite Garuda Vahana, along the four Mada Streets of Tirumala on Monday evening and blessed the devotees. The Garuda Vahana Seva commenced at 7 PM.

Both the senior and junior pontiffs of Tirumala, TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary and other officials participated in the Garuda Vahana Seva

శ్రీవారి ఆలయ కైంకర్యాలకు రామానుజాచార్యుల విధానాలే పునాది- తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి ramanuja chary





తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ భగవద్‌ రామానుజాచార్యులు నిర్దేశించిన కైంకర్య విధానాలు నేటికీ సక్రమంగా కొనసాగుతున్నాయని తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి తెలిపారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” అనే అంశంపై జాతీయ సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.

ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ సందేశం అందిస్తూ, తిరుమల శ్రీవారి ఆలయంలోని నిత్య కైంకర్యాలతోపాటు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, ఇతర దివ్యదేశాల్లో శ్రీ రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన కైంకర్య వ్యవస్థ నేటికీ కొనసాగుతోందని తెలిపారు. తిరుమలలో నాలుగు మాడ వీధులను ఏర్పాటు చేసి, శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన వ్యవస్థను బలోపేతం చేశారని చెప్పారు. కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ భగవంతుని సేవలో భాగస్వామ్యం కల్పించిన మహోన్నత ఆచార్యులు శ్రీ రామానుజాచార్యులని పేర్కొన్నారు.

తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, శ్రీ రామానుజాచార్యులు సాక్షాత్తు ఆదిశేషుని అవతారమని, శ్రీవారికి నిత్య కైంకర్యాలను వ్యవస్థీకృతం చేసిన మహనీయుడని తెలిపారు. శ్రీవారికి శుక్రవారం అభిషేకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు శంఖచక్రాల ప్రతిష్ఠను నిర్వహించారని చెప్పారు. తిరుమలలో నిర్వహించే ప్రతి సేవలో ఆళ్వార్ల పాశురాలు ఉండేలా ప్రత్యేక విధానాన్ని అమలు చేశారని తెలిపారు. శ్రీ రామానుజాచార్యుల మేనమామ తిరుమల నంబి శ్రీవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించగా, అనంతాళ్వారు పుష్ప కైంకర్యంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. ఆళ్వార్లు, ఆచార్యులు అందించిన సేవలు శ్రీవారి కైంకర్య సంప్రదాయ పరిరక్షణకు ఎంతో దోహదపడ్డాయన్నారు.

ఆళ్వార్ ప్రాజెక్టు విశ్రాంత ప్రత్యేకాధికారి డా. మాడభూషి వరదరాజన్ మాట్లాడుతూ, ఆచార్య పుండరీకాక్షులు శ్రీమన్నాథమునుల శిష్యపరంపరలో ప్రముఖులని తెలిపారు. ఆళ్వారుల నాలాయిర దివ్యప్రబంధ పారాయణాన్ని దేవాలయాల్లో వ్యవస్థీకృతంగా నిర్వహించే సంప్రదాయాన్ని వైష్ణవ దివ్యదేశాల్లో విస్తరించారని చెప్పారు.

పుండరీకాక్షులు నెలకొల్పిన ఈ పారాయణ సంప్రదాయం నేటికీ కొనసాగుతోందని, వారి ఆధ్యాత్మిక సేవలు శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. భగవద్‌ రామానుజులు, శ్రీ గోవింద భట్టర్‌ (ఎంబార్‌) తిరుప్పుట్కుళి గురుకులంలో సహాధ్యాయులుగా విద్యాభ్యాసం చేశారని తెలిపారు. అనంతరం తిరుమల నంబి వద్ద అలిపిరిలో ఒక సంవత్సరం పాటు శ్రీరామాయణ కాలక్షేపాన్ని శ్రవణం చేశారని చెప్పారు.

ఎంబార్‌ శ్రీ రామానుజులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు. శ్రీ దాశరథి (ముదళియాండాన్‌) శ్రీరంగం దేవస్థాన నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు విశేష సేవలందించారని వివరించారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరాకాలన్‌ స్వామి “శ్రీమాన్‌ నాథముని–పుండరీకాక్షుల ఆధ్యాత్మిక సేవలు” అనే అంశంపై ప్రసంగించారు. శ్రీ నాథముని మహర్షి శ్రీ వైష్ణవ సంప్రదాయానికి బలమైన పునాదులు వేసిన ప్రముఖ ఆచార్యులలో ఒకరని తెలిపారు. ఆళ్వార్ల 4,000 పాశురాలను సేకరించి “నాలాయిర దివ్యప్రబంధం”గా క్రోడీకరించి భక్తి సాహిత్యానికి విశిష్ట సేవలందించారని చెప్పారు. నాథముని శిష్యుల్లో పుండరీకాక్షులు ప్రముఖులుగా నిలిచి, గురువు బోధనలను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. గురుభక్తి, వినయం, కైంకర్య నిష్ఠకు పుండరీకాక్షుల జీవితం ఆదర్శమన్నారు.

ఆచార్యుల సేవలపై పండితుల ప్రసంగాలు

మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ రాఘవన్‌ స్వామి, తిరువల్లిక్కేని శ్రీ శ్రీనివాసన్‌ స్వామి, చెన్నైకి చెందిన శ్రీ రంగరాజన్‌, శ్రీ మాధవన్‌ స్వామి శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు, శ్రీవారి కైంకర్య సంప్రదాయాలు, విశిష్టాద్వైత తత్వం, ఆళ్వార్ల పాశురాల ప్రాధాన్యంపై ప్రసంగించారు. పలువురు పండితులు పరిశోధనా పత్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ తిరుమళిశై ఆళ్వార్‌, పండితులు, పరిశోధకులు, పెద్ద సంఖ్యలో పురప్రజలు పాల్గొన్నారు.

PATTABHISHEKAM MAHOTSAVAMS BEGIN AT VALMIKIPURAM SRI PATTABHIRAMA SWAMY TEMPLE


The Pattabhishekam Mahotsavams of Sri Pattabhirama Swamy Temple at Valmikipuram began in a traditional manner on Monday evening with Senadhipathi Utsavam and Ankurarpanam. Special rituals were performed at the temple on the occasion.

On August 18, Yagashala puja will be held in the morning, followed by Snapana Tirumanjanam at 10 am. Unjal Seva will be held at 5 pm, Sri Sita Rama Shanti Kalyanam at 6.30 pm and Hanumantha Vahana Seva at 8 pm.

On August 19, Yagashala puja and Snapana Tirumanjanam will be performed in the morning. The Sri Rama Pattabhishekam Mahotsavam will be conducted grandly at 10 am. Unjal Seva will be held at 6 pm, followed by Garuda Vahana Seva at 7.30 pm, during which Sri Pattabhirama Swamy will bless devotees.

The celebrations will conclude with Maha Poornahuthi, Kumbhodvasana and Kumbha Prokshana.

Rs.300 Arjitha Seva Two devotees (a couple) can participate in the Sri Rama Pattabhishekam Arjitha Seva by paying Rs.300. Participating couples will be provided one uttariyam, one blouse piece and Annaprasadam.

During the three-day celebrations, the TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project will organise Harikatha, Bhajans and devotional music programmes.

TTD appealed to devotees to participate in the celebrations in large numbers and seek the blessings of Sri Pattabhirama Swamy.

TTD AEO Sri Gopinath, Temple Inspector Sri Nagaraju, other officials, priests and staff participated in the programmes.

Pattabhishekam Mahotsavams Begin at Valmikipuram Sri Pattabhirama Swamy Vari Temple




The Pattabhishekam Mahotsavams of Sri Pattabhirama Swamy Temple at Valmikipuram began in a traditional manner on Monday evening with Senadhipathi Utsavam and Ankurarpanam. Special rituals were performed at the temple on the occasion.

On August 18, Yagashala puja will be held in the morning, followed by Snapana Tirumanjanam at 10 am. Unjal Seva will be held at 5 pm, Sri Sita Rama Shanti Kalyanam at 6.30 pm and Hanumantha Vahana Seva at 8 pm.

On August 19, Yagashala puja and Snapana Tirumanjanam will be performed in the morning. The Sri Rama Pattabhishekam Mahotsavam will be conducted grandly at 10 am. Unjal Seva will be held at 6 pm, followed by Garuda Vahana Seva at 7.30 pm, during which Sri Pattabhirama Swamy will bless devotees.

The celebrations will conclude with Maha Poornahuthi, Kumbhodvasana and Kumbha Prokshana.

Rs.300 Arjitha Seva Two devotees (a couple) can participate in the Sri Rama Pattabhishekam Arjitha Seva by paying Rs.300. Participating couples will be provided one uttariyam, one blouse piece and Annaprasadam.

During the three-day celebrations, the TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project will organise Harikatha, Bhajans and devotional music programmes.

TTD appealed to devotees to participate in the celebrations in large numbers and seek the blessings of Sri Pattabhirama Swamy.

TTD AEO Sri Gopinath, Temple Inspector Sri Nagaraju, other officials, priests and staff participated in the programmes.

RAMANUJACHARY’S PRINCIPLES FORM THE FOUNDATION OF SRIVARI TEMPLE SERVICES — TIRUMALA PEDDA JEEYAR SWAMY — THREE DAY NATIONAL




The service traditions and rituals prescribed by Bhagavad Ramanujacharya for the Sri Venkateswara Swamy Temple at Tirumala continue to be followed even today, said Tirumala Pedda Jeeyar Swamy.

A three-day national conference on “Spiritual Services of Sri Vaishnava Acharyas”, organised by the TTD Alwar Divya Prabandha Project, began at Annamacharya Kalamandiram in Tirupati on Monday.

The conference will continue till August 19.

Addressing the gathering, Pedda Jeeyar Swamy said Ramanujacharya systematised the daily rituals and services at the Tirumala temple, Sri Govindaraja Swamy Temple and other Divya Desams. He also strengthened the arrangements for conducting the annual Brahmotsavams at Tirumala and promoted inclusive participation in the service of the Lord.

Chinna Jeeyar Swamy said Ramanujacharya, regarded as an incarnation of Adisesha, played a major role in systematising the services at Tirumala. He introduced the Friday Abhishekam, established the conch and discus to the Lord and ensured that Alwar hymns were incorporated into temple services.

Former Special Officer of the Alwar Project Dr. Madabhushi Varadarajan explained the contributions of Acharya Pundarikaksha in establishing the systematic recitation of the 4,000 hymns of the Nalayira Divya Prabandham in Vaishnava temples. 

He said the tradition established by Pundarikaksha continues to guide the preservation of Sri Vaishnava practices.

Hyderabad-based Sri Parakalan Swamy spoke on “The Spiritual Services of Sri Nathamuni and Pundarikaksha.” He highlighted the contribution of Nathamuni in compiling the 4,000 hymns of the Alwars as the Nalayira Divya Prabandham and described Pundarikaksha as an exemplary disciple known for devotion to his Guru, humility and dedication to service.

Scholars speak on Acharyas’ contributions

From 2.30 pm to 5.30 pm, Sri Raghavan Swamy, Tiruvallikeni Sri Srinivasan Swamy, Sri Rangarajan of Chennai and Sri Madhavan Swamy spoke on the spiritual contributions of Sri Vaishnava Acharyas, Srivari service traditions, Visishtadvaita philosophy and the significance of Alwar hymns. Several scholars also presented research papers.

Special Officer of the Alwar Divya Prabandha Project Sri Tirumalishai Alwar, scholars, researchers and a large number of devotees participated in the programme.

Broer Gang Busted in Tirumala




The TTD Vigilance has foiled an attempt by a broker gang that was obtaining rooms at the CRO office in Tirumala using fake identity documents in the names of others and selling them to devotees at inflated prices.

On August 16, CRO office staff noticed a person who had already secured a room standing in the queue again under another identity. He was immediately apprehended. During enquiry, he was identified as Ashiq Ali P.M. (32) of Malappuram district, Kerala. Two fake Aadhaar cards, a room registration slip, Rs. 800 in cash, and a mobile phone were seized from him.

During interrogation, Ashiq Ali reportedly stated that he had been engaged by a broker named Ranjith and was being paid Rs. 1,000 per room. He said his role was to obtain rooms using fake identity documents and hand them over to the broker, who would then sell them to devotees at higher prices. 

Investigation is in progress to identify other members of the gang.

Based on the complaint lodged by the TTD Vigilance Department, a case has been registered at the Tirumala-2 Town Police Station. 

The Police are investigating the case on technical grounds and are also verifying the authenticity of the fake Aadhaar cards.

Devotees are advised that accommodation in Tirumala is meant exclusively for devotees. They should not approach brokers, nor share Aadhaar details, photographs, phone numbers, or other personal information with strangers.

TTD reiterated that Accommodation should be obtained only through the CRO counters, the official TTD website or mobile app.

If any broker approaches devotees offering rooms in exchange for money, or if any suspicious activity is observed, they are requested to immediately inform the TTD Vigilance & Security Control Room: 9866898630 or the TTD Call Centre: 155257.

TTD has stated that strict legal action will be taken against brokers cheating devotees and all those supporting such activities.

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి garuda panchami






గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.

గరుడ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.