Featured Post

Cluster Beans Mustard Curry | Grandma's Recipe | గోరుచిక్కుడు ఆవకూర | నాయనమ్మ రుచి

Cluster Beans Mustard Curry | Grandma's Recipe | గోరుచిక్కుడు ఆవకూర | నాయనమ్మ రుచి https://youtu.be/HWKksS029xU

25.7.26

Cluster Beans Mustard Curry | Grandma's Recipe | గోరుచిక్కుడు ఆవకూర | నాయనమ్మ రుచి

Cluster Beans Mustard Curry | Grandma's Recipe | గోరుచిక్కుడు ఆవకూర | నాయనమ్మ రుచి

https://youtu.be/HWKksS029xU


మరింత భక్తి భావాన్ని పెంచేలా ఎస్వీబీసీ ప్రసారాలు సృజనాత్మకత, నాణ్యతతో భక్తులను ఆకట్టుకునే కార్యక్రమాలు రూపొందించాలి – టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర svbc channel





ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించేలా ఎస్వీ వేంకటేశ్వర భక్తి ఛానల్  కార్యక్రమాలను సృజనాత్మకంగా, నాణ్యంగా రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం టిటిడి జేఈవో డా. . శరత్ తో  కలిసి ఎస్వీబీసీ రోజువారీ ప్రసారాలు, భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనపై వో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల క్షేత్రంలోని స్థూపాలు, మండపాలు, ప్రాకారాలు, తీర్థాలు, ఉపాలయాలు, శ్రీవారి ప్రసాదాల విశిష్టత తదితర అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. తిరుమల ఆధ్యాత్మిక వైభవం, శ్రీవారి మహిమను ప్రతి భక్తుడి హృదయానికి చేరేలా ఆకర్షణీయమైన కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎస్వీబీసీని వీక్షిస్తున్నారని, ప్రతి కార్యక్రమం భక్తులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తి, భావం, సరళత కలగలిపిన కార్యక్రమాలతో రోజురోజుకు ప్రేక్షకాదరణ పెరిగేలా కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాలను సమీక్షించి, భక్తుల అభిరుచికి అనుగుణంగా మరిన్ని వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అంతకుముందు ఎస్వీబీసీ సీఈవో, టిటిడి జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాల వివరాలను ఈవోకు వివరించారు. హెచ్‌డీపీపీ సహకారంతో ప్రారంభించిన "మహాలక్ష్మీ దీపపూజ" కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, దీనిని గ్రామీణ స్థాయి వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. రానున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖ కళాకారులతో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ముందుగా నమూనా ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. సమీక్షకు ముందు ఆధ్యాత్మిక విశేషాల విభాగం, ఎడిట్ విభాగం, పలు స్టూడియో  విభాగాలను పరిశీలించి ఈవో పలు సూచనలు చేశారు. విద్యుత్, ఎయిర్ కండిషనర్లను అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీపీవో శ్రీ ఏ.సి. శ్రీ, ఎస్‌ఈ శ్రీ మనోహరం, అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ విశ్వనాథ రాయల్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala Srivari Pushkarini Repairs from 1st to 31st August




The repair and maintenance work will be carried out at the sacred Swami Pushkarini located adjacent to the Srivari Temple at Tirumala from August 01 to August 31.

It is a usual practice to carry out Pushkarini repairs every year in connection with the Srivari Brahmotsavams. 

With this year’s Brahmotsavams scheduled to begin on September 15, the TTD Water Works Department is taking measures to complete these works on time.

As a precaution against heavy rains, storms and other adverse conditions, the Pushkarini will be closed from September 1 to September 10. 

Therefore, during these 40 days there will be no Pushkarini Harati, and devotees will not be permitted to enter the Pushkarini.

The devotees are requested to make note of this and cooperate with TTD.

Nandividya Nateswari Promotes Sanatana Values Aong Students- Sri VIjayendra Saraswathi Swamiji





TTD, HDPP and Sri Kanchi Kamakoti Peetham Conduct Programme in 100 Schools Across Andhra Pradesh and Telangana 

Sri Kanchi Kamakoti Peetham Pontiff Sri Vijayendra Saraswathi Swamiji said that the 'Nandividya Nateswari' programme was designed with the noble vision of "Taking Dharma to the People" to inspire students with Indian culture, Sanatana Dharma, moral values and traditional arts.

Delivering his blessings virtually from the Indira Priyadarshini Auditorium of Sri Padmavati Mahila Visvavidyalayam, Tirupati, Swamiji addressed participants of the programme jointly organised by TTD, Hindu Dharma Prachara Parishad (HDPP) and Sri Kanchi Kamakoti Peetham in 100 schools across Andhra Pradesh and Telangana.

The programme, which combines Mridangam and classical Indian dance, aims to nurture discipline, cultural awareness and ethical values among students. Launched in 50 schools in December 2025, it received an overwhelming response and was expanded to 100 schools this year, including Government schools and TTD educational institutions, with special focus on Tirupati.

Swamiji explained that the name 'Nandividya Nateswari' is derived from the 733rd and 734th names of Sri Lalita Sahasranamam.

The programme, held simultaneously at 100 venues on July 23, received an enthusiastic response from students, teachers and parents.

TTD Supports Dharma Outreach

As part of promoting Sanatana Dharma among the younger generation, HDPP extended financial support to the programme and distributed spiritual books, including Sri Venkateswara Suprabhatam, Vishnu Sahasranamam and Govinda Namalu, free of cost as Pustaka Prasadam.

Eminent Artistes Honoured

On the occasion, TTD EO Sri Muddada Ravichandra and JEO Dr. A. Sharath felicitated Padma Vibhushan Dr. Umayalpuram K. Sivaraman, renowned Mridangam maestro, and noted Bharatanatyam exponent Smt. Revathi Ram Mohan. Their special performances captivated the audience.

Later, the dance ballet 'Ashta Lakshmi Vaibhavam', presented by the faculty, students and alumni of SV College of Music and Dance, Tirupati, received wide appreciation.

A large number of teachers, students and devotees attended the programme.

ఆగస్టు 01 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు srivari pushkarini



తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పు


ష్కరిణి మరమ్మతు పనులు ఆగస్టు 01 నుండి 31 తేదీ వరకు నిర్వహించనున్నారు.

శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబరు 15 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుస్తు జాగ్రత్తలో భాగంగా సెప్టెంబర్ 01 నుండి 10 వ తేది వరకు పుష్కరిణి మూసివేయబడుతుంది.

కావున ఈ 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Sri Soumyanatha Swamy Blesses Devotees on Hamsa Vahanam





As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandalur, Sri Soumyanatha Swamy, adorned as Goddess Saraswati, blessed devotees on the Hamsa Vahanam on Thursday night.

The procession through the temple streets created a spiritually vibrant atmosphere with devotees chanting Govinda Namam, traditional bhajans, Kolatam performances, and auspicious temple music. Devotees offered Karpura Harathi at various points and received the blessings of the Lord.

According to temple tradition, the Hamsa Vahanam symbolizes wisdom and spiritual enlightenment. Lord Soumyanatha Swamy, in the form of the embodiment of knowledge, blesses devotees by removing ego and guiding them towards wisdom and liberation.

On July 24 (Friday), Pallaki Utsavam will be held at 8:00 AM, followed by Simha Vahanam Seva at 7:00 PM.

Temple AEO Sri Ravi, Temple Inspector Sri Dileep, priests, officials, and a large number of devotees participated in the Vahana Seva.

Jyestabhishekam Commneces at Sri Govindaraja Swamy Vari Temple






The three-day annual Jyeshtabhishekam of Sri Govindaraja Swamy commenced with religious fervour at the Sri Govindaraja Swamy Temple in Tirupati on Friday. The festival is traditionally observed every year during the Ashada month.

Following Suprabhata Seva, the daily rituals were performed. Later, Shata Kalasa Snapanam and Mahashanti Homam were conducted as per Agama traditions.

The Utsava deities of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi were ceremonially offered Snapana Tirumanjanam in the Kalyana Mandapam with milk, curd, honey, sandalwood, turmeric and coconut water. Special prayers were later offered to the sacred armour of the deity as part of Kavachadhivasam.

In the evening at 5.30 p.m., the deities will bless devotees by taking out a procession on Tiruchi along the four Mada Streets around the temple.

HH Pedda Jeeyar Swamy, HH Chinna Jeeyar Swamy, Temple AEO Sri Narayana Chowdary, Temple Inspector Sri Dhananjayulu, priests, officials and a large number of devotees participated in the programme.